దేశ ప్రజలకు రాష్ట్రపతి మహావీర్‌ జయంతి శుభాకాంక్షలు
దేశ ప్రజలకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ మహావీర్‌ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ..  మహావీరుని పూజించే జైనులకు ప్రత్యేక పండుగ శుభాకాంక్షలు. ఈ సందర్భంగా మనం మహావీరుని బోధనలు గుర్తు చేసుకోవాలి. అహింసా, సత్యం, అస్తియం(దొంగతనం చేయకుండుట), అపరిగ్రహం(అనుబంధం లేని) ప్రమాణా…
ఎయిర్‌పోర్టులో బంగారం పట్టివేత
శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో బంగారం పట్టుబడింది. దుబాయ్‌ నుంచి వచ్చిన వ్యక్తి కరెంట్‌ వైర్‌ బండిల్స్‌లో బంగారం తీసుకువచ్చాడు. కిలోన్నర బంగారం స్వాధీనం చేసుకున్న కస్టమ్స్‌ అధికారులు నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఐపీఎల్‌పై క‌రోనా ప‌డ‌గ‌.. ఆందోళ‌న‌లో క్రికెట్ ఫ్యాన్స్
ఐపీఎల్ సీజ‌న్ వ‌స్తుందంటే క్రికెట్ అభిమానుల‌లో ఎక్క‌డ లేని ఆనందం పెల్లుబికుతుంది. గ‌త ఏడాది సీజ‌న్‌ని గ్రాండ్‌గా నిర్వ‌హించిన నిర్వాహ‌కులు ఈ సీజ‌న్ కోసం అంత‌కి మించి భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే కొద్ది రోజులుగా ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తున్న క‌రోనా కార‌ణంగా ప్రతిష్టాత్మక ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ…
పెట్టుబడులతో రండి
అమెరికాలో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని భారతీయ వ్యాపార, పారిశ్రామికవేత్తలను ఆ దేశాధ్యక్షుడు ట్రంప్‌ కోరారు. తమ దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి విదేశీ పెట్టుబడుల కోసం చూస్తున్నామన్న ఆయన వ్యాపారానికి అనువైన పరిస్థితులను నెలకొల్పుతామని, అడ్డంకులను తొలగించి.. నిబంధనలను మరింత సరళతరం చేస్తామని హామీ ఇచ్చార…
మనం మారుదాం.. పట్టణాన్ని మార్చుకొందాం
ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ బాధ్యతగా వ్యవహరించినప్పుడే.. పట్టణాల్లో మార్పు సాధ్యపడుతుందని పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. కొత్త మున్సిపల్‌ చట్టంలో అనేక వెసులుబాట్లు కల్పించడంద్వారా ప్రభుత్వం ప్రజలపై ఎంతో విశ్వాసముంచిందని.. ఆ విశ్వాసాన్ని వమ్ముచెయ్యవద్దని కోరారు. ‘ఇప్పటివరకు…
నిందితుల భద్రతపై పోలీసుల్లో కలవరం
నిందితుల భద్రతపై పోలీసుల్లో కలవరం వెటర్నరీ డాక్టర్ దిశ హత్యాచారం కేసులో నిందుతుల భద్రతపై పోలీసుల్లో కలవరం మొదలైంది. కేసు విచారణలో వాళ్ళ నుండి సేకరించాల్సిన వివరాలు, తీసుకోవాల్సిన స్టేట్మెంట్ కోసం నలుగురిని తమ కస్టడికి అప్పగించాలని పోలీసులు కోర్టును అడగుతున్నారు. ఇదే విషయమై కోర్టు విచారిస్తోంది. విచ…
Image